ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన -బీఅర్ఎస్ మాజీ MLAలు అరెస్ట్

 ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన -బీఅర్ఎస్ మాజీ MLAలు అరెస్ట్

CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గురువారం ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం.. భారీ బహిరంగ సభలో పాల్గోనున్న సంగతి తెల్సిందే. ఈ రోజు మధ్యాహ్నాం ఆయన బేగంపేట విమానశ్రయం నుండి ఖమ్మం బయలుదేరి వెళ్లనున్నారు.

ఈ నేపథ్యంలో ముందస్తుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ నాయక్ ,ఇతర పార్టీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు సాగుతాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు,హరిప్రియ నాయక్ అంతకుముందు నిరసన కార్యక్రమాలకు దిగారు. సాయంత్రం నాలుగంటలకు వైరాలో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్న అనంతరం తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *