రామోజీ రావు పేరుతో చిత్రనగరి

 రామోజీ రావు పేరుతో చిత్రనగరి

టీడీపీ వ్యవస్థపాక అధ్యక్షులు… దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు, దివంగత రామోజీ గ్రూపుల అధినేత రామోజీరావులకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తామని టీడీపీ అధినేత… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు..

ఎన్టీఆర్ , రామోజీరావు యుగపురుషులని అయన కొనియాడారు. ‘ఎప్పటినుంచో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము..రామోజీరావుకు కూడా భారతరత్న వచ్చేలా కృషి చేస్తామని అన్నారు .

రాజధానికి అమరావతి పేరును ఆయనే సూచించారు. అందుకే అక్కడ ఆయన పేరిట విజ్ఞాన్ భవన్ నిర్మిస్తాం. ఓ రోడ్డుకు రామోజీ పేరు పెడతాం. విశాఖలో రామోజీ పేరిట చిత్రనగరి, ఎన్టీఆర్ ఘాట్ మాదిరి మెమోరియల్ నిర్మిస్తాం’ అని సంస్మరణ సభలో అయన ప్రకటించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *