ఖైరాతాబాద్ కు ఉప ఎన్నిక…?

 ఖైరాతాబాద్ కు ఉప ఎన్నిక…?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్..

నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశమైన కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అరికెలపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ తదితరులపై అనర్హత వేటు పడటం ఖాయం..

ఎమ్మెల్యేగా కారు గుర్తుపై గెలిచి ఎంపీగా కాంగ్రెస్ హస్తం గుర్తుపై బరిలోకి దిగిన దానం నాగేందర్ పై అనర్హత వేటు పడుతుంది.. ఉప ఎన్నికలు రావడం ఖాయం.. అందరూ సిద్ధంగా ఉండాలి.. పార్టీ గెలుపు కోసం అందరూ పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *