కవితతో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ భేటీ..!

 కవితతో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ భేటీ..!

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలైన కల్వకుంట్ల కవితతో బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు సమావేశమయ్యారు.

ఎమ్మెల్సీ కవిత నివాసంలో జరిగిన ఈ భేటీలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ ఛార్జ్ , ప్రముఖ న్యాయవాది గండ్ర మోహాన్ రావు సైతం పాల్గోన్నారు.

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బయటకు రావడం, దానిపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు, తదనంతరం ఇటు బయట అటు పార్టీలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై రెండు గంటల పాటు చర్చించినట్లు సమాచారం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *