బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన అన్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ను ఫాలో అవుతున్నారా..?. కేటీఆర్ చేసే ప్రసంగాలను అటు ఇటు చేసి కాపీ కొడుతున్నారా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అసలు విషయానికి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటివరకూ జరిగిన పలు సమావేశాల్లో.. కార్యకర్తల.. నేతలతో భేటీ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు.. నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు […]Read More
Tags :brs mlc
సల్మాన్ ఖాన్ కు ఓ చట్టం.! రేవంత్ రెడ్డికి ఓ చట్టమా.!!
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కండల వీరుడు.. ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ జింకను వేటడారనే కారణంతో ఐదేండ్లు జైలు శిక్ష పడిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ హీరో బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా మనకు తెల్సిందే. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కు చెందిన విద్యార్థులతో కల్సి ఈరోజు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ […]Read More
మన తెలంగాణ భాష మనకు గర్వకారణమని, తెలంగాణ భాషను ముందు తరాలకు అందించడం మన ధ్యేయం కావాలని గౌరవ శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.హైదరాబాదులోని తన నివాసంలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ భాషలో కవితలు మరియు కథల పోటీలకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ … తెలంగాణ భాషలో రాసే కవితలు, కథల తో మనుగడలో లేని తెలంగాణ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన గ్రూప్ 1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో జరిగిన అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రతినిధులు ఆదివారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి చర్చించారు. తమ వ్యక్తపరుస్తున్న అనుమానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో […]Read More
మెయినాబాద్ పీఎస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి చేరుకున్నారు.. మెయినాబాద్ పరిధిలోని తన ఫామ్హౌస్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు.. ఫామ్ హౌస్ లో ఎలాంటి అనుమతులు లేకుండా జరిగిన క్యాసినో, కోళ్ల పందాల కేసుల్లో విచారణ జరగనున్నది.. ఇప్పటికే శ్రీనివాస్రెడ్డితో పాటు మరికొందరికి పోలీసుల నోటీసులు జారీ చేశారు.Read More
బీఆర్ఎస్ సీనియర్ మహిళా నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. అధికారంలోకి రాకముందు ఆ పార్టీ సీనియర్ నాయకులు…ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నిజామాబాద్ వచ్చి పసుపు పండించే రైతులకు కనీసం మద్ధతు ధర పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా […]Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూమి కబ్జా చేసిన కాంగ్రెస్ నేత..!
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందిన భూములను అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరూ కబ్జా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ లో తనకు చెందిన భూమిలోని ప్రహారీ గోడలను కూల్చివేసి కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని ఎమ్మెల్సీ నవీన్ రావు ఆరోపణలు చేశారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్సీ […]Read More
కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలని ఆమె డిమాండ్ చేసారు.. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలి..విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్రం పరిధిలో ఉంటుందన్నారు.పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ గారు రాష్ట్ర స్థాయిలోనే […]Read More
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు.. జాగృతి అధ్యక్షురాలు అయిన కల్వకుంట్ల కవితపై మాజీ డిప్యూటీ సీఎం.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి సంచలన వ్యాఖ్యలు చేశారు . స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియాతో కడియం శ్రీహారి మాట్లాడుతూ ” మాజీ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఓ వింత జబ్బు ఉంది.. మీడియాలో కన్పించకపోతే వాళ్లకు బీపీ పెరుగుతుంది. అందుకే తమ ప్రభుత్వంపై ఎలాంటి […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గమైన పాలేరులో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయ పాలెం మండలం పరిధిలో జల్లెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తలు భారీగా గులాబీ కండువా కప్పుకున్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధినేత .. ఎమ్మెల్సీ తాతా మధు […]Read More