రేపు కుప్పంకు చంద్రబాబు

 రేపు కుప్పంకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం..అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  తన సొంత నియోజకవర్గం కుప్పంలో రేపు మంగళవారం, ఎల్లుండి బుధవారం పర్యటించనున్నారు.

దీనికి సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కుప్పం  సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు..

అక్కడ అన్న క్యాంటీను ప్రారంభిస్తారు. రాత్రి ఆర్అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు. ఎల్లుండి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. ఆ రోజు సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు అని తెలిపారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *