వైసీపీకి షాక్

 వైసీపీకి షాక్

YSR Congress Party

3 total views , 1 views today

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ చైర్ పర్శన్ షేక్ నూర్జహాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే తన వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొనడం ఇక్కడ విశేషం.

చైర్ పర్శన్ తో పాటు కోఆప్షన్ మెంబర్ కూడా రాజీనామా చేశారు. రేపు మంగళవారం తన భర్త ఎస్ఎంఆర్ పెదబాబుతో కల్సి నూర్జహాన్ అధికార టీడీపీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది.

వీరితో పాటు దాదాపు ముప్పై మంది కార్పోరేటర్లు సైతం రేపు ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ నాయుడు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400