2వేల కోట్లతో రైల్వే స్టేషన్లు అభివృద్ధి

 2వేల కోట్లతో రైల్వే స్టేషన్లు అభివృద్ధి

Loading

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్  మేడ్చల్ రైల్వే స్టేషన్, ఆర్వోబీ పనులను పరిశీలించారు.

అనంతరం రైల్వే ఉన్నతాధికారులతో ఈటల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో రాష్ట్రంలో రూ.2 వేల కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *