నేడే ఎమ్మెల్సీ ఉపఎన్నికల నామినేషన్ ఆఖరి తేదీ

 నేడే ఎమ్మెల్సీ ఉపఎన్నికల నామినేషన్ ఆఖరి తేదీ

ఏపీ లో వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నామినేషన్ దాఖలు గడవు నేటితో ముగియనున్నది.. మరోవైపు ఇప్పటివరకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి ..

వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు ..మరోవైపు అధికార టీడీపీ తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది ..

ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను పొందు పరిచిన బొత్స సత్యనారాయణ .. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పు 93లక్షలు, ఆస్తులు 73.14లక్షలు పెరిగినట్టు చూపించిన వైసీపీ అభ్యర్థి బొత్స తెలిపారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *