భారత్, చైనాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. ఏప్రిల్ 2 నుంచి ఈ దేశాలపై ప్రతీకార పన్నులు విధిస్తామని ప్రకటించారు.
తమపై సుంకాలు విధించే దేశాలపై తామూ అదే రీతిన వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అధ్యక్షునిగా ఎన్నికయ్యాక తొలిసారి నిర్వహించిన కాంగ్రెస్ మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.