హెల్త్ సైరాన్ మ్రోగించిన తెలంగాణ సర్కారు..!

 హెల్త్ సైరాన్ మ్రోగించిన తెలంగాణ సర్కారు..!

Expulsion of Revanth Reddy from Congress – Ex-Minister’s Prophecy!

Loading

తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ సైరాన్ ను మ్రోగించింది ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కోళ్ల వ్యాపారులకు పశు సంవర్ధక శాఖ కీలక సూచనలు చేసింది.

గ్రామ స్థాయి ఆశా వర్కర్ నుండి జిల్లా స్థాయి వైద్యాధికారి వరకూ అందరూ ప్రజలకు ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని సూచించింది.

ఎక్కువ మొత్తంలో కోళ్ళు చనిపోతే సంబంధితాధికారులకు సమాచారం చేరవేయాల్సిందిగా హూకుం జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *