పాలన చేతకాక జగన్ పై తప్పుడు ప్రచారం

 పాలన చేతకాక జగన్ పై తప్పుడు ప్రచారం

YS Jagan Mohan Reddy Former CM Of Ap

Loading

ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేత కాదు.. పాలించడం చేత కాక వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని వైసీపీ ఆరోపించింది. . టీటీడీ గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడిన ఓ వీడియోను వైసీపీ తమ అధికారక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

నీతో ఎలా వేగేది నిక్కర్ మంత్రి..టీటీడీ స్వతంత్ర సంస్థ అని మీరే అంటరు. అందులో నియామకాలు తప్పా సీఎం పాత్ర ఏమి ఉండదు అని కూడా నువ్వే చెబుతావ్.. ఆ ట్యాంకర్లలో నెయ్యి వాడలేదని ఈవో చెబుతున్నారు..

మరి లడ్డూలో కల్తీ ఎలా జరిగింది..?. మేము పంపిన నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలపలేదని ఆ సంస్థ నివేదికలే అంటున్నయి.. మరి ఎందుకు నిక్కర్ మంత్రి ఈ ఆరోపణలు.. దమ్ముంటే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్ తో విచారణ చేయిస్తారని వైసీపీ ట్వీట్ చేసింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *