సీఎం సిద్ధరామయ్యకు షాక్

 సీఎం సిద్ధరామయ్యకు షాక్

Siddaramaiah Karnataka Chief minister

5 total views , 1 views today

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు బిగ్ షాక్ తగిలింది.. ముడా కుంభకోణంలో తనపై విచారణను నిలిపేయాలని సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు..

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కొట్టివేసింది. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూకేటాయింపుల విషయంలో ఖరీదైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుట్రలు చేశారని ఆరోపణలున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణ చేయాలని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400