మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు..?

Minister Seethakka
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసింది. మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ ” మహారాష్ట్రలో బీఆర్ఎస్ బీజేపీఎకి బీటీమ్ గా పనిచేస్తుంది. ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా బీజేపీ వ్యవహరిస్తుంది.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతన్నలను రోడ్లపై వదిలేసింది. చేసిన రుణమాఫీ వడ్డీలకు సైతం సరిపోలేదు. ఆటోడ్రైవర్లను ఉసిగొల్పి ధర్నాలకు పిలిపించింది.
నిరుద్యోగ యువతను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల వారిని మోసం చేసిందని సంచలన ఆరోపణలు చేసింది.
