జగన్ కాన్వాయ్ పై పోలీసు అంక్షలు

 జగన్ కాన్వాయ్ పై పోలీసు అంక్షలు

వినుకొండకు బయలుదేరిన మాజీ సీఎం ..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కాన్వాయ్ పై పోలీసులు అంక్షలు విధిస్తున్నారు అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు..

తాడేపల్లిగూడెంలోని తన నివాసం నుండి భారీ కాన్వాయ్ గా బయలుదేరిన వైఎస్ జగన్ కాన్వాయ్ ను వినుకొండకు సరిహద్దుప్రాంతంలో పోలీసులు ఆపారు.. జగన్ తో పాటు వచ్చిన మాజీ మంత్రుల..ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల..మాజీ ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల …ఎంపీ.మాజీ ఎంపీల కాన్వాయ్ ను అక్కడ ఆపేశారు.

కేవలం జగన్ కాన్వాయ్ ను మాత్రమే లోపలకు పంపించి మా నేతల కార్లను ఆపేయడం ఏంటని పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్నారు.. రెండు రోజుల క్రితం వైసీపీకి చెందిన రషీద్ అనే కార్యకర్త హత్యకు గురైన సంగతి తెల్సిందే..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *