ఢిల్లీకి పంత్ గుడ్ బై..?

Rishabh Pant
ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్ కు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గోన్నాను.
అని అనుకుంటే ఎవరైన కొనుగోలు చేస్తారా..?. లేదా..?. కొనుగోలు చేస్తే నాకు ఎంత ధర పలుకుతుంది..?. అని ట్వీట్ చేశాడు. దీంతో రిషబ్ పంత్ ఢిల్లీ జట్టును వీడతారు అనే చర్చ మొదలైంది.
ఇప్పటికే పంత్ ను సీఎస్కే జట్టు తీసుకోనున్నదని ప్రచారం కూడా జరిగింది. అయితే పంత్ చేసిన ట్వీట్ వెనక ఉన్న ఉద్ధేశ్యం ఏంటో తెలియాల్సి ఉంది.
