చెరువుల లెక్క చెప్పిన డిప్యూటీ సీఎం

 చెరువుల లెక్క చెప్పిన డిప్యూటీ సీఎం

Mallu Bhatti Vikramarka

Loading

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ “2014 కు ముందు హైదరాబాద్ మహానగరం లో ఉన్న చెరువులు ఎన్ని.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయని లెక్కలు అడిగారు.

చెరువుల సమగ్ర సమాచారం గురించి బ్లూ ప్రింట్ తో మీడియా సమావేశంలో వివరించారు. హైడ్రాతో హైదరాబాద్ మహానగరంలో అక్రమణకు గురైన ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందించడమే ముఖ్య లక్ష్యం అని ఆయన అన్నారు.

మూసీ ప్రక్షాళన కేవలం ఎవరి వ్యక్తిగత ఏజెండా కాదు ప్రజల తరపున ప్రజాసంక్షేమం గురించే ఏజెండా అని ఆయన అన్నారు. హైడ్రా పై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు , విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *