జగన్ కు పయ్యావుల కేశవ్ దిమ్మతిరిగే కౌంటర్

 జగన్ కు పయ్యావుల కేశవ్ దిమ్మతిరిగే కౌంటర్

వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కి లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ లేఖపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు.. అయన మీడియాతో మాట్లాడుతూ “”స్పీకర్‌కు  లేఖ రాసిన వైసీపీ అధినేత జగన్ లేఖ వెనుక ఏ సలహాదారుడు ఉన్నారో అర్థం కాలేదు..

ఆ లేఖలో ఇసుక అక్రమాలపై కూడా చెప్పాల్సింది. జగన్‌ ప్రతిపక్షానికి నాయకుడే కానీ ప్రతిపక్ష నేత హోదా జగన్‌కు లేదు..కోరం ఉన్నప్పుడే ప్రతిపక్ష హోదా వస్తుంది..

జగన్ రూల్స్ బుక్ చదువుకోవాలి. నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష హోదా రాదు, జగన్‌కు ఇంకో పదేళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా రావొచ్చని “” దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *