జగన్ కీలక నిర్ణయం

 జగన్ కీలక నిర్ణయం

YS Jagan in Pulivendula..!

Loading

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వైసీపీ అధ్యక్షులను నియమించారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులుగా మాజీ మంత్రి షేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులుగా దేవినేని అవినాష్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్ లను నియమిస్తున్నట్లు జగన్ ప్రకటించాడు.

గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుంటూరు, నరసరావు పేట పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయ కర్తలుగా మోదుగు వేణుగోపాల్ రెడ్డి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా దొంతిరెడ్డి శంకర్ రెడ్డి లను నియమించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *