పలువురు ఐఏఎస్ లు బదిలీ

 పలువురు ఐఏఎస్ లు బదిలీ

Loading

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పలువురు ఐఏఎస్ లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం బదిలీ చేసింది.

అందులో భాగంగా  గుంటూరు కలెక్టర్ గా S. నాగలక్ష్మి, అల్లూరి-దినేశ్ కుమార్, కాకినాడ-షణ్మోహన్, ఏలూరు-వెట్రి సెల్వి, తూ.గో-P.ప్రశాంతి, విజయనగరం-బి.ఆర్. అంబేడ్కర్ లను నియమించింది.

ఆతర్వాత  ప.గో-C.నాగరాణి, చిత్తూరు-సుమిత్ కుమార్, ఎన్టీఆర్ -సృజన, ప్రకాశం-తమీమ్, కర్నూలు కలెక్టర్గా రంజిత్ బాషాను నియమించింది. విశాఖ, బాపట్ల జిల్లాల కలెక్టర్లుగా ఆయా జిల్లాల జేసీలకు అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *