ఏపీ మాజీ మంత్రి కి హైడ్రా నోటీసులు

 ఏపీ మాజీ మంత్రి కి హైడ్రా నోటీసులు

New IT pillars..!

Loading

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో పలు అక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను.. చెరువులను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను తీసుకోచ్చిన సంగతి తెల్సిందే.

ఈ క్రమంలో తాజాగా హైడ్రా ఏపీకి చెందిన వైసీపీనేత.. మాజీ మంత్రి శిల్పా మోహాన్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సాన్ పల్లిలోని నల్లవాగును మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కబ్జా చేసినట్లు తెలుస్తుంది.

ఆ వాగు ప్రాంతంలో మాజీ మంత్రి పెద్ద వెంచర్ ఏర్పాటు చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. తాజాగా సర్వే చెపట్టిన అధికారులు అక్రమణలను కూల్చి వేస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *