హౌరా ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం..!

హౌరా ఎక్స్ ప్రెస్ కు ఘోరా ప్రమాదం తప్పింది..! తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ వద్ద హౌరా ఎక్అస్డ ప్రెస్ ప్రయాణిస్తున్న సమయంలో వయ్య కాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగింది.
దీన్ని గమనించిన సునీల్ అనే వ్యక్తి రెడ్ క్లాత్ లోకోపైలట్ ను అప్రమత్తం చేశారు. దీంతో లోకో పైలట్ హౌరా రైలును ఆపేశారు.
అనంతరం సంబధితాధికారులు ఆట్రాక్ మరమ్మతులు చేపట్టడంతో సుమారు గంటపాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి
