రేషన్ కార్డు లబ్దిదారులకు శుభవార్త

 రేషన్ కార్డు లబ్దిదారులకు శుభవార్త

Good news for ration card holders

Loading

తెలంగాణలో రేషన్ కార్డు లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.

రాష్ట్ర వ్యాప్తంగా చౌకధర దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతోంది.. అయితే దీనిలో సగానికి పైగా దారి మళ్లుతున్నట్లు గుర్తించింది.

రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. కుటుంబ సమగ్ర ఆరోగ్య వివరాలతో వీటిని త్వరలోనే ప్రభుత్వం జారీ చేయనుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *