తెలంగాణ రాష్ట్ర విద్యాకమీషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి

 తెలంగాణ రాష్ట్ర విద్యాకమీషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి

Former IAS Akunuri Murali

Loading

తెలంగాణ రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి(రిటైర్డ్) ఆకునూరి మురళిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. వ్యవసాయ కమీషన్ చైర్మన్ గా కోదండ రెడ్డి, బీసీ కమీషన్ చైర్మన్ గా జి నిరంజన్ ను నియమించారు.

బీసీ కమీషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్,బాలలక్ష్మీ నియమితులయ్యారు. అయితే విద్యా కమీషన్ చైర్మన్ బరిలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రో నాగేశ్వర్ తదితర పేర్లు విన్పించిన కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకునూరి మురళి వైపు మొగ్గు చూపడం విశేషం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *