అమరావతిలో కేంద్ర సంస్థలు

 అమరావతిలో కేంద్ర సంస్థలు

Loading

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నగరం అమరాబతిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది..

ఇందులో భాగంగా రాజధానిగా భావిస్తోన్న అమరావతి పునర్నిర్మాణం దిశగా  అడుగులు వేస్తో రాజధానిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అయిన కాగ్ ,సీబీఐ,ఆర్బీఐ,సీబీఐ,ఎల్ఐసీ,హీచ్ పీసీఎల్ లాంటి  తదితర కార్యాలయాలకు 2014-2019చంద్రబాబు పాలనలోనే అమరావతిలో భూములు కేటాయించారు.

ఆ స్థలాలను తమకు చూపిస్తే నిర్ణయం తీసుకుంటామని ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి  తెలిపినట్లు సమాచారం.అందుకు సీఆర్డీఏ సంబంధితాధికారులతో చర్చలు కూడా జరుపుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *