రామగుండంలో డిప్యూటీ సీఎం పర్యటన

 రామగుండంలో డిప్యూటీ సీఎం పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం రామగుం డంలో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా గోదా వరిఖని మెయిన్‌ చౌరస్తాలో శంకుస్థాపన కార్యక్ర మం జరుగనన్నది. అక్కడే సభ ఏర్పాటు చేశారు. వర్షాల దృష్ట్యా సభకు ఆటకం కలుగకుండా రెయి న్‌ఫ్రూప్‌ షామియానాలు ఏర్పాటు చేశారు.

ఈ సభ ఏర్పాట్లను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, కార్పొరేషన్‌ మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, కమిషనర్‌ శ్రీకాంత్‌, పోలీస్‌ కమిషనర్‌, ఐజీ శ్రీని వాస్‌, డీసీపీ చేతన, ఏసీపీ రమేష్‌ పరిశీలన జరిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *