మంత్రి కోమటిరెడ్డి సొంత గ్రామంలో దారుణం

 మంత్రి కోమటిరెడ్డి సొంత గ్రామంలో దారుణం

Breaking News

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామం అయిననల్లగొండ జిల్లా బ్రాహ్మణవెల్లంల గ్రామంలో ఈ నెల 2న రెబ్బ జానకమ్మ (72) అనే వృద్ధురాలి హత్య జరిగింది. జరిగి ఐదు రోజులవుతున్న కానీ పోలీసులు నిందితుడిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేని సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..

అదే గ్రామానికి చెందిన కొలను రంగమ్మ అనే మహిళకు జానకమ్మ రెండేళ్ల క్రితం అప్పుగా ఇవ్వగా తిరిగి ఇవ్వాలని జానకమ్మ ఒత్తిడి చేసింది.

రంగమ్మ చిన్న కొడుకు కొలను కార్తిక్ జానకమ్మ ఇంటికి వెళ్లి ఆమె గొంతు నులిమి చంపి ఆమె ఒంటి మీదున్న 10 తులాల బంగారంతో పాటు కొంత నగదు అపహరించాడు. చుట్టుపక్కల వాళ్ళు చూడటంతో వాళ్ళని చూసి పారిపోయాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *