వైసీపీకి మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా..?

 వైసీపీకి మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా..?

YS JAGAN MOHAN REDDY FORGOT PAST

Loading

వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామా చేస్తున్న సంగతి తెల్సిందే.. తాజాగా విశాఖ వైసీపీలో మైనారిటీ కీలక నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఉడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు..

మరోవైపు తన రాజకీయ భవిష్యత్తు కోసం అధికార టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది.. ఆ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి రెహ్మాన్ కలిశారు. అయితే వీరిద్ధరి భేటీ సాధారణ భేటీయేనని చెబుతున్నారు.

మరోవైపు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు పల్లాను అభినందించడానికి వచ్చానని రెహ్మాన్ చెప్పారు. అయితే ఆయన పార్టీ మారేందుకే వచ్చారు..ఈ మేరకు చర్చలు జరిపారంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వెలువడుతున్నాయి

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *