రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి కారణం ఇదే..?

 రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి కారణం ఇదే..?

TS :- తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ముందు మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా నిరసనలు వెల్లివెత్తుతున్నాయి..

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ “తెలంగాణకు రాజీవ్ గాంధీ చేసిందేమీ లేదని  అన్నారు. ‘రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రాజీవ్ విగ్రహాన్ని పెడుతున్నారు.

రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు పేరును కచ్చితంగా మారుస్తాము . అదే కాదు, మిగిలిన పేర్లనూ పరిశీలిస్తాము . ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలి’ అని ఆయన తేల్చిచెప్పారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *