వాళ్లకు రేషన్ కార్డులు..ఆసరా పెన్షన్ కట్

 వాళ్లకు రేషన్ కార్డులు..ఆసరా పెన్షన్ కట్

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం  పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ  ప్రస్తుతం చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు..

ఇకపై అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  స్పష్టం చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *