రహాస్యంగా విదేశాలకు మంత్రి లోకేశ్ ..?

 రహాస్యంగా విదేశాలకు మంత్రి లోకేశ్ ..?

Minister Lokesh

ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. మంత్రి నారా లోకేష్ నాయుడు రహాస్యంగా విదేశాలకు వెళ్తున్నారు అని ప్రతిపక్ష పార్టీ వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది..

తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోస్టు చేస్తూ “మంత్రి నారా లోకేశ్ రహస్యంగా విదేశాలకు వెళ్లారని  ఆరోపించింది. ‘పార్టీ నాయకులకు, అధికారులకు తెలియకుండా శుక్రవారం మ.1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు..

ఆ తర్వాత విదేశాలకు స్పెషల్ విమానంలో లోకేశ్  రహస్యంగా వెళ్లారు.ఈ  రెండు వారాల్లో ఇది రెండోసారి. మంత్రిగా ఉన్న లోకేశ్ తన పర్యటన వివరాలను అధికారికంగా విడుదల చేయడానికి ఇబ్బంది ఏముంది? ఇంతకూ ఏ దేశానికి వెళ్లారు?’ అని  ప్రశ్నించింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *