BJPకి టచ్ లో 26మంది ఎమ్మెల్యేలు

 BJPకి టచ్ లో 26మంది ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత….కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమకి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. వాళ్లు చేరడానికి మాకు అభ్యంతరం ఏమి లేదు..కానీ బీజేపీ పార్టీలో చేరాలంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని సూచించాము.. అందుకే వాళ్లు చేరడానికి ఆలోచిస్తున్నారు అని అన్నారు..

ఆయన ఇంకా మాట్లాడుతూ కేసులున్న నేతలను ఎవరూ వచ్చిన చేరుకునే ప్రసక్తి లేదు.. కరీంనగర్ అభివృద్ధికై ఎక్కువగా కృషి చేస్తాము..తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి ఎక్కువ నిధులు తెప్పిస్తామని తెలిపారు.. రాష్ట్రంలో ఉన్న వేములవాడ,ఇల్లందుకుంట,కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తానని అన్నారు…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *