ఏపీలో ఫోన్ ట్యాపింగ్ సంచలనం

 ఏపీలో ఫోన్ ట్యాపింగ్ సంచలనం

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఓ కొలిక్కి రాకముందే తాజాగా ఏపీలో అది సంచలనం రేకెత్తిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ..మాజీ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు మా పార్టీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతున్నట్లు అనుమానం కలుగుతుంది. నేను మా పార్టీకి చెందిన నేతలతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు బీఫ్ అనే శబ్ధం వస్తుంది. అధికార వైసీపీ మా పార్టీ నేతలందరీ ఫోన్స్ ట్యాపింగ్ చేస్తుంది. అధికారంలోకి వచ్చాక ఎవర్ని వదిలిపెట్టము అని” ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *