Apలో 10మంది IPS అధికారులు బదిలీ

 Apలో 10మంది IPS అధికారులు బదిలీ

Konatam Dileep Arrest

Loading

ఆంధ్రప్రదేశ్ లో పది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవో సీఎస్ జారీ చేశారు. ఆ పది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ వివరాలు..!

అనంతపురం ఎస్పీగా పి జగదీష్, గ్రేహౌండ్స్ కమాండర్ గా గురుడ్ సుమిత్ సునీల్ ను బదిలీ చేసింది. మరోవైపు చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా,గుంతకల్లు ఎస్ఆర్పీ(రైల్వే పోలీస్)గా రాహుల్ మీనా,విజయవాడ డీసీపీగా కేఎం మహేశ్వర్ రాజును బదిలీ చేసింది.

ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్,పార్వతీపురం ఎస్పీడీఓగా అంకిత మహావీర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం బదిలీ చేస్తూ జీవోను జారీ చేసింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *