మయన్మార్ లో ఆగని మృత్యుఘోష..!

RMPs and PMPs should not use the word “doctor”.
మయన్మార్ లో వచ్చిన భారీ భూకంపం దాటికి 1700 లకు భూకంప మృతుల సంఖ్య పెరిగింది..దాదాపు 3వేల మందికి తీవ్ర గాయాలయ్యాయి..
నిన్న ఆదివారం మరోసారి భూమి కంపించినట్లు తెలుస్తుంది.. మయన్మార్ భూకంపం తర్వాత వరుస ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.. భూకంపాల ధాటికి ఇళ్లు, చరిత్రాత్మక కట్టడాలు ధ్వంసమయ్యాయి..
దీంతోమయన్మార్ లో పలుచోట్ల దెబ్బ తిన్న రోడ్లు, వంతెనలే కన్పిస్తున్నాయి.. కమ్యూనికేషన్ కు ఆటంకాలతో రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.. భారీ పరికరాలు లేకుండానే శిథిలాలు తొలగింపులో స్థానికులు సహాకారం అందిస్తున్నారు.. ఇంకా భయం భయంగా గడుపుతున్నరు మయన్మార్ ప్రజలు..
