ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ భేటీ

 ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ భేటీ

Telangana Assembly Speaker Gaddam Prasad Kumar met AP CM

ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్… వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాద్ లోని బాబు నివాసంలో భేటీ అయ్యారు…

బాబు నివాసానికి వచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్ప గుచ్ఛం అందజేశారు. అనంతరం శాలువాతో సన్మానం చేసి సత్కరించారు.. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల రాజకీయాల పై సుధీర్ఘ చర్చ జరిపారు..

ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యుల తిరుపతి తిరుమల దేవస్థానం రిక్వెస్ట్ లెటర్స్ ను అమోదించాలి.. దర్శనం తో పాటు వసతి ఏర్పాట్లు ఇచ్చేలా చూడాలని చంద్రబాబును కోరినట్లు తెలిపారు.. దీనికి బాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *