గాంధీ కుటుంబానికి ఏటీఎం గా తెలంగాణ

 గాంధీ కుటుంబానికి ఏటీఎం గా తెలంగాణ

prime minister narender modi

Loading

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి వేల కోట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి.

ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందుకే ఎన్నికల ప్రచారం అంటూ మహారాష్ట్రకు వస్తున్నారు. గాంధీ కుటుంబానికి ఆయా రాష్ట్రాలు కప్పం కడుతున్నాయి. ఒక్క కర్ణాటక రాష్ట్రం నుండే ఏడు వందల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *