టీమ్ ఇండియా జట్టు ప్రకటన

 టీమ్ ఇండియా జట్టు ప్రకటన

Team India

Loading

బంగ్లాదేశ్ జట్టుతో జరగనున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.

యంగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ సర్పరాజ్ ఖాన్ కు ఈసారి జట్టులో స్థానమిచ్చారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ను పక్కకు పెట్టారు.ఈ నెల 19న చెన్నై వేదికగా టీమిండియా బంగ్లాతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది

జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్),జైశ్వాల్,శుభమన్ గిల్,విరాట్ కోహ్లీ,కేఎల్ రాహుల్, సర్పరాజ్ ఖాన్, రిషబ్ పంత్, జురెల్, రవీంద్ర అశ్విన్ , రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ ,సిరాజ్, ఆకాశ్ దీప్, బుమ్రా, యశ్ దయాల్,

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *