పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్..!

 పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్..!

Loading

ఏపీ లో పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేన అధినేత..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఆయన మాట్లాడుతూ మనం నిలబడటమే కాదు 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టామని ఆయన వ్యాఖ్యానించారు.. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు. ఆ పార్టీ  మద్దతుదారులు తప్పుబడుతున్నారు.

మీరు ఏది చెప్తే అది నమ్మడానికి జనాలు పిచ్చోళ్లు కాదని విమర్శలు చేస్తున్నారు. అయితే తమ నేత కూటమి ఏర్పాటు ప్రతిపాదనతోనే అధికారంలోకి వచ్చామని జనసైనికులు అంటున్నారు. అంతకుముందు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి దారితీశాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *