బంగ్లా తో టీ20 సిరీస్ – భారత్ జట్టు ప్రకటన

 బంగ్లా తో టీ20 సిరీస్ – భారత్ జట్టు ప్రకటన

Board of Control for Cricket in India

Loading

బంగ్లాదేశ్ జట్టుతో జరగనున్న టీ20 సిరీస్ కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ సారి తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు దక్కింది.

టీమిండియా జట్టు

సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ , సంజూ శాంసన్ , రింకూ సింగు, హార్ఠిక్ పాండ్యా, రియాన్ పరాగ్,నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ ,రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్శదీప్ సింగ్, హార్షిత్ రాణా, మయాంక్ యాదవ్.

వచ్చే నెల అక్టోబర్ ఆరు, తొమ్మిది, పన్నెండో తారీఖున టీ20 మ్యాచులు జరగనున్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *