స్కూళ్లకి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

 స్కూళ్లకి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Loading

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు  పాఠశాల‌లకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్‌ కాలేజీలకు సెలవులు ఉంటాయని  విద్యా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *