శుభ్ మన్ గిల్ సెంచురీ…!

 శుభ్ మన్ గిల్ సెంచురీ…!

Shubman Gill Century…!

Loading

అహ్మాదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న చివర మూడో వన్డే మ్యాచ్ లో టీమిండీయా యువ ఆటగాడు శుభ్ మన గిల్ శతకం సాధించాడు.

మొత్తం తొంబై ఐదు బంతుల్లో పద్నాలుగు ఫోర్లు.. రెండు సిక్సర్ల సాయంతో వన్డే మ్యాచ్లో ఏడో శతకం సాధించాడు.

మరోవైపు సీనియర్ లెజండ్రీ అటగాడు విరాట్ కోహ్లీ యాబై రెండు పరుగులతో ఫామ్ లోకి వచ్చాడు. రెండో వన్డే మ్యాచ్ లో శతకంతో చెలరేగిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో మాత్రం ఒక పరుగుకే ఔటయ్యాడు. టీమిండియా ముప్పై మూడు ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లను కోల్పోయి 221పరుగులు చేసింది .

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *