ఇంటర్మీడియట్ సప్లీమెంటరీ ఫలితాలు విడుదల

 ఇంటర్మీడియట్ సప్లీమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. జనరల్ కేటగిరీలో 80శాతం, వొకేషనల్లో 78శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

ఈ ఫలితాల్లో పాసైన అభ్యర్థుల మార్కుల మెమోలను జులై 1 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం పేర్కొంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *