3ఎకరాలు కొన్న పవన్ కళ్యాణ్

 3ఎకరాలు కొన్న పవన్ కళ్యాణ్

ఏపీలో పిఠాపురం నియోజకవర్గంలో మూడు ఎకరాల స్థలం కొన్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం… జనసేనాని పవన్ కళ్యాణ్..  ఉప్పాడ సెంటర్లో జరిగిన వారాహి సభలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ‘నేను పిఠాపురం రాను, హైదరాబాద్లోనే ఉంటాను అంటూ వైసీపీ నేతలు ఆరోపించారు.

ఇప్పుడు నేను పిఠాపురం వాస్తవ్యుడినే. ఇక్కడ మూడెకరాలు కొన్నాను. ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయింది. అందుకే కొంచెం లేటయింది. పిఠాపురం నుంచే మా విజయం మొదలైంది’ అని పవన్ పేర్కొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *