వాలంటరీలకు మంత్రి వార్నింగ్

 వాలంటరీలకు మంత్రి వార్నింగ్

ఏపీ లో ఇటీవల రాజీనామా చేసి ఇంకా ఫోన్లు, సిమ్లు తిరిగివ్వని వాలంటీర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి డీవీబీ స్వామి హెచ్చరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.09 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని మంత్రి స్వామి తెలిపారు. ‘చాలా గ్రామాల్లో గ్రామ, వార్డు సచివాలయ భవనాలు దూరంగా ఉన్నాయి.

గ్రామంలో ఉన్న ప్రజలకు అందుబాటులో లేని సచివాలయ భవనాలను గుర్తించి సమగ్ర నివేదిక అందించాలి. సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు, ఫొటోలు తొలగించాలి’ అని మంత్రి ఈసందర్బంగా అధికారులను ఆదేశించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *