మెగా హీరోస్ గొప్ప మనసు

 మెగా హీరోస్ గొప్ప మనసు

Loading

కేరళలోని వయనాడ్ బాధితులకు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ అండగా నిలిచారు. వారిద్దరూ కలిసి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి  రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అంతకుముందు ఐకాన్ స్టార్… పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *