హైదరాబాద్ లో పలు రైళ్లు రద్ధు

 హైదరాబాద్ లో పలు రైళ్లు రద్ధు

సికింద్రాబాద్ స్టేషన్ లో పునరాభివృద్ధి పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో కొన్ని సర్వీసులను రద్దు చేసింది.

రద్దు చేయబడిన ఎంఎంటీఎస్ రైళ్లలో .47177 (రామచంద్రపురం-ఫలక్‌నుమా), 47156 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్), 47185 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా), 47252 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్), 47243 (సికింద్రాబాద్ – మేడ్చల్), 47241 (మేడ్చల్) , 47250 (సికింద్రాబాద్ – ఫలక్ నుమా), 47201 (ఫలక్ నుమా – హైదరాబాద్), 47119 (హైదరాబాద్ – లింగంపల్లి), 47217 (లింగంపల్లి – ఫలక్ నుమా),47218 ( ఫలక్‌నుమా – రామచంద్రపురం)రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *