21ఓవర్లకు కివీస్ 102 పరుగులు.!

 21ఓవర్లకు కివీస్ 102 పరుగులు.!

Loading

ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో టీమిండియా టాస్ ఓడిన సంగతి తెల్సిందే.టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కివీస్ ఆచూతూచి ఆడుతుంది.

ఇరవై ఒక్క ఓవర్లు పూర్తయి సరికే మూడు వికెట్లను కోల్పోయి 102పరుగులు సాధించింది . టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 2, వరుణ్‌ చక్రవర్తికి 1 వికెట్ పడింది.

కివీస్ ఓపెనర్లు యంగ్ 15, రవీంద్ర 37, కేన్ విలియమన్స్  11పరుగులకు ఔటయ్యారు.. క్రీజులో  మిచెల్ 14* ,లమ్ 18పరుగులతో ఉన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *