తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

 తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

Loading

తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం.

నిన్న గరిష్టంగా 35-37 డిగ్రీల వరకు పెరిగిన ఉష్ణోగ్రతలు.

మరోవైపు, ఏపీలో సాధారణం కంటే ఎక్కువగా నమోదైన పగటి ఉష్ణోగ్రతలు.

కర్నూలులో 36.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత.

Mr Sam

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *