గ్రూప్ -3 పరీక్ష ఫలితాలు విడుదల..!

 గ్రూప్ -3 పరీక్ష ఫలితాలు విడుదల..!

Loading

తెలంగాణలో ఇటీవల పరీక్ష నిర్వహించిన గ్రూప్‌ -3 ఫలితాలను  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు శుక్రవారం విడుదల చేసింది.

గతంలో మొత్తం 1,388 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ.. గ్రూప్ -3పరీక్షలకు 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు..

గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో  పరీక్షలు జరిగాయి.. మొత్తం  2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) అభ్యర్థులు హజరయ్యారు..

ఈరోజు విడుదలైన ఫలితాలతో పాటే ఫైనల్ కీ సైతం విడుదల చేసిది. అభ్యర్థుల లాగిన్ ఐడీలకి OMR షీట్స్ జతచేసి ఉన్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *